మాయకు `ముసుగు’
మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందే ఎన్నికలు అయ్యేవరకు ముసుగులు తప్పవన్న ఈసీ కొంపముంచుతున్న మాయ `విగ్రహా’రాధన విపక్షాలకు ఊరట ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో ఎన్నికల కమిషన్ దృష్టి మాయావతి విగ్రహాలపై పడింది. ఎన్నికలు అయ్యేవరకు మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందేనంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి మొదటి నుంచీ సంచలనాలకు మారుపేరు. బహుజన సమాజ్ పార్టీని ఏకతాటిపై నడిపించడంలో దిట్ట. అక్కడితో ఆమె ఆగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న […]
Podcast: Play in new window | Download () | Embed
Subscribe: RSS