Another Insane Diatribe
From OneIndia: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి నోరు పారేసుకున్నారు. తెలంగాణకు రెడ్లే ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన రెండ్లు తెలంగాణకు చెందిన బ్రాహ్మణ, రెడ్డి నాయకుల్లో అవిశ్వాసాన్ని పెంచారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర విలీనానికి వారు అంగీకరించారని ఓ చారిత్రక విశ్లేషణ చేశారు. ఇప్పుడు కూడా ఆ వర్గానికి చెందినవారే సమైక్యాంధ్ర నినాదానికి పురుడు పోశారని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర, రాయలసీమ రెడ్లు […]